ప్యాపిలి ఎస్సైగా బి. మధుసూదన్

71చూసినవారు
ప్యాపిలి ఎస్సైగా బి. మధుసూదన్
ప్యాపిలి నూతన ఎస్సైగా బి. మధుసుధన్ గురువారం స్థానిక పోలీసుస్టేషన్ లో భాధ్యతలు చేపట్టారు. కర్నూల్ త్రి టౌన్ నుంచి ప్యాపిలి పోలీస్ స్టేషన్ కి బదిలీపై వచ్చారు. బాధ్యతలు స్వీకరించిన అనంతరం నూతన ఎస్సై మధుసూదన్ మాట్లాడుతూ స్థానిక పోలీస్టేషన్ పరిధిలోని గ్రామాలలో నాటుసారా, మట్కా, పేకాట లాంటి ఆసాంఘిక కార్యకలాపాలకు పాల్పడిన వారి పై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

సంబంధిత పోస్ట్