మృతుడి కుటుంబానికి అండగా ఉంటాం

77చూసినవారు
మృతుడి కుటుంబానికి అండగా ఉంటాం
ప్యాపిలి మండల పరిధిలోని కలచెట్ల గ్రామానికి చెందిన తెలుగుదేశం పార్టీ కార్యకర్త రామాంజనేయులు గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడి మరణించడంతో డోన్ నియోజకవర్గ శాసనసభ్యులు కోట్ల జయ సూర్యప్రకాశ్ రెడ్డి సూచనలతో టిడిపి రాష్ట్ర కార్యదర్శి నాగేశ్వరావు యాదవ్ మృతుడి కుటుంబ సభ్యులను వారి స్వగృహంలో గురువారం పరామర్శించి ఆ కుటుంబానికి ఆర్థిక సహాయం చేశారు. బీసీ సెల్ అధికార ప్రతినిధి రామ్మోహన్ యాదవ్ పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్