గూడూరు వైసీపీ ఎన్నికల ప్రచారం

50చూసినవారు
సీఎం జగనన్న అభివృద్ధే ధ్యేయంగా, సంక్షేమ పథకాలు పేదలకు అందడమే లక్ష్యంగా పని చేస్తున్నారని కోడుమూరు ఎమ్మెల్యే అభ్యర్థి ఆదిమూలపు సతీష్, ఎంపీ అభ్యర్థి బీవై రామయ్య అన్నారు. గురువారం గూడూరులో ఇంటింటికీ ఎన్నికల ప్రచారం కుడా ఛైర్ మన్ కోట్ల హర్షవర్ధన్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే కొత్తకోట ప్రకాష్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు. జగన్ ప్రభుత్వంలో సంక్షేమ పథకాలు నేరుగా ఇంటికే వచ్చాయని గుర్తు చేశారు.

సంబంధిత పోస్ట్