పరిగెల మురళీకృష్ణకు కర్నూలు డీసీసీ పగ్గాలు

65చూసినవారు
పరిగెల మురళీకృష్ణకు కర్నూలు డీసీసీ పగ్గాలు
కర్నూలు జిల్లా కాంగ్రెస్‌ కమీటీ (డీసీసీ) నూతన అధ్యక్షులుగా పరిగెల మురళీకృష్ణను కాంగ్రెస్ అధిష్ఠానం, ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే నియమిస్తూ శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు. పరిగెల మురళీకృష్ణ కోడుమూరు మాజీ ఎమ్మెల్యేగా, టీటీడీ పాలక మండలి సభ్యులుగా గతంలో పనిచేశారు. దీంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పీసీసీ అధ్యక్షురాలు షర్మిల రెడ్డికి, సోనియా గాంధీ, రాహుల్ గాంధీకి మురళీకృష్ణ కృతజ్ఞతలు తెలిపారు.

సంబంధిత పోస్ట్