రూ. 3 లక్షల కర్ణాటక మద్యం పట్టివేత.. ఐదుగురు అరెస్టు

73చూసినవారు
కోడుమూరులో రూ. 3 లక్షలు విలువ చేసే 75 బాక్స్ ల భారీ కర్ణాటక మద్యాన్ని ఎస్సై శ్రీనివాసులు పట్టుకున్నారు. మద్యంతో పాటు రెండు కార్లు, రెండు బైక్ లు స్వాధీనం చేసుకొని ఐదుగురు నిందితులను అరెస్టు చేశామని ఆదివారం ఆయన తెలిపారు. మోహన్ గౌడ్, శివశంకర్ గౌడ్, వీరకృష్ణ, యుగంధర్ గౌడ్, గురుస్వామి కలిసి కర్ణాటక నుంచి మద్యాన్ని క్రిష్ణాపురం సమీపంలోకి తెచ్చి మద్యం ఇతర గ్రామాలకు తరలిస్తుండగా పట్టుకున్నట్లు తెలిపారు.

సంబంధిత పోస్ట్