వందరోజుల పాలనలో టీడీపీ సమూల మార్పులు తీసుకొచ్చింది

77చూసినవారు
ఏపీ రాష్ట్ర సమగ్రాభివృద్ధి సీఎం చంద్రబాబు నాయుడుతోనే సాధ్యమని కోడుమూరు ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరి అన్నారు. బుధవారం కర్నూలు రూరల్‌ మండలం ఉల్చాలలో అధికారులు నిర్వహించిన ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. టీడీపీ అధికారంలోకి రాగానే వందరోజుల పాలనలో రాష్ట్రంలో అనేక సమూల మార్పులు తీసుకొచ్చిందని ఆయన గుర్తు చేశారు. కోడుమూరు నియోజకవర్గాన్ని అన్ని విధాల అభివృద్ధి చేస్తామన్నారు.

సంబంధిత పోస్ట్