కోడుమూరులో పర్యటించిన ఇస్కాన్ సంస్థ ప్రధాన సేవకులు

50చూసినవారు
కోడుమూరు పట్టణంలోని నిర్మాణంలో ఉన్న లక్ష్మీవేంకటేశ్వరస్వామి, అయ్యప్పస్వామి దేవాలయాన్ని ఆదివారం ఇస్కాన్ సంస్థ ప్రధాన సేవకులు రూపేశ్వర చైతన్యదాసు సందర్శించి కమిటీ సభ్యులను అడిగి తెలుసుకున్నారు. ఆయన మాట్లాడారు. కోడుమూరులో ఆలయాల నిర్మాణాలు అద్భుతంగా ఉన్నాయని, రాబోయే రోజుల్లో ఎంతో ప్రసిద్ధి చెందుతాయన్నారు. ఎద్దుల మహేశ్వరరెడ్డి, వేణు, సత్యారెడ్డి, చిట్టుబాబు, రవి, సత్యరెడ్డి, భాస్కరరెడ్డి పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్