ఎండలో మధ్యాహ్న భోజనం.. పట్టించుకోని అధికారులు

1509చూసినవారు
ఎండలో మధ్యాహ్న భోజనం.. పట్టించుకోని అధికారులు
కౌతాళం మండలం ఉరుకుందు గ్రామంలోని జడ్పీఎస్ స్కూల్ నందు విద్యార్థులకు ఆరుబయటే మధ్యాహ్నం భోజనం వడ్డించి పిల్లలను అక్కడే కూర్చోబెట్టి తినిపిస్తున్నారు. ఈ ఘటనను అధికారులు, ప్రజాప్రతినిధులు పట్టించుకోవడం లేదని బహుజన స్టూడెంట్ ఫెడరేషన్ జిల్లా ప్రధాన కార్యవర్గ సభ్యులు పరగొండ సురేంద్ర సోమవారం మండిపడ్డారు. అధికారులకు విద్యార్థులా సమస్యలు పట్టవా అని ఆయన ప్రశ్నించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్