కౌతాళంలో వెలసిన శరణ బసవేశ్వరస్వామి విగ్రహ ప్రతిష్ట కార్యక్రమం గురువారం ఘనంగా జరిగింది. ముఖ్య అతిథులుగా మంత్రాలయం తెదేపా బీసీ నాయకులు రాఘవేంద్ర రెడ్డి, చూడి ఉలిగయ్య హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించి పీఠధిపతులు చెన్నవీర శివచారి మరియు శంబులింగ శివచారిల ఆశీర్వాదలు తీసుకున్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.