బెంగళూరు నంజనగూడు శ్రీ మఠంలో సుదర్శన హోమం

79చూసినవారు
బెంగళూరు నంజనగూడు శ్రీ మఠంలో సుదర్శన హోమం
బెంగళూరు నంజనగూడు శ్రీ రాఘవేంద్ర స్వామి మఠంలో మంత్రాలయం శ్రీ రాఘవేంద్ర స్వామి మఠం పీఠాధిపతి శ్రీ సుబుధేంద్ర తీర్థలు సుదర్శన హోమం నిర్వహించారు. బుధవారం తొలి ఏకాదశి పర్వదినం సందర్భంగా, ముందుగా శ్రీ రాఘవేంద్ర స్వామి బృందావనన్నికి విశేష పూజలు చేసి హారతి ఇచ్చారు. అనంతరం శ్రీ మూల రామ దేవతలకు ప్రత్యేక పూజలు చేసి దూప దీప నైవేద్యం సమర్పించి మంగళ హారతి ఇచ్చారు. భక్తులకు, శ్రీ మఠం శిష్యులకు ముద్ర ధారణ చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్