పిఓ/ఏపిఓ ఎన్నికల శిక్షణ కేంద్రాలను పరిశీలించిన జిల్లా కలెక్టర్

556చూసినవారు
నందికొట్కూరు పట్టణంలోని గర్ల్స్ హై స్కూల్ లో మంగళవారం పిఓ/ఏపిఓలకి ఎన్నికల శిక్షణ కేంద్రాలను నంద్యాల జిల్లా కలెక్టర్ కె. శ్రీనివాసులు పరిశీలించారు. శిక్షణ తీసుకునే వారికి అన్ని వసతులు ఉన్నాయా లేవా ఏమైనా లోపాలు ఉన్నాయా అని ఆర్డిఓ దాస్ ని అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో నంద్యాల జిల్లా కలెక్టర్ కే శ్రీనివాసులు, ఆర్డిఓ దాస్, నందికొట్కూరు మున్సిపల్ కమిషనర్ మరియు మిగతా శాఖల వారు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్