ట్విట్టర్ న్యూ యూజర్లకు షాక్

66చూసినవారు
ట్విట్టర్ న్యూ యూజర్లకు షాక్
న్యూ యూజర్లకు షాకిస్తూ ట్విట్టర్ అధినేత ఎలాన్ మస్క్ సంచలన ప్రకటన చేశారు. కొత్త అకౌంట్ క్రియేట్ చేసుకునేవారు నామమాత్రపు ఫీజు వన్ డాలర్ చెల్లించాలన్నారు. లైక్, రీపోస్ట్, రిప్లై, బుక్‌మార్క్ చేయాలంటే ఈ రుసుము తప్పనిసరని తెలిపారు. ఫేక్, స్పామ్ అకౌంట్లను అరికట్టేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు మస్క్ వెల్లడించారు. న్యూజిలాండ్, ఫిలిప్పీన్స్ దేశాల్లో ప్రస్తుతం టెస్టింగ్‌లో ఉన్న ఈ పాలసీ త్వరలో భారత్‌లోనూ అమలు కావొచ్చు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్