వైసీపీలో చేరిన తెలుగుదేశం నాయకులు

2589చూసినవారు
వైసీపీలో చేరిన తెలుగుదేశం నాయకులు
నందికొట్కూరు పట్టణంలోని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం మంగళవారం లోపారుమంచాల వైసీపీ సీనియర్ నాయకులు పోచ స్వామి రెడ్డి జూపాడుబంగ్లా జడ్పీటీసీ పోచ జగదీశ్వర రెడ్డి వైసిపి నాయకులు పోచ హేమశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో శాప్ చైర్మన్ బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి సమక్షంలో వైసీపీలో చేరారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాల పట్ల ఆకర్షితులై పార్టీలో చేరినట్లు తెలిపారు

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్