ఉమామహేశ్వరాలయ ప్రాంగణంలో సర్పం

58చూసినవారు
ఉమామహేశ్వరాలయ ప్రాంగణంలో సర్పం
నంద్యాల జిల్లా కొత్తపల్లి సంగమేశ్వరంలోని ఎగువ పుష్కరఘాట్ వద్ద ఉన్న ఉమామహేశ్వరాలయ ప్రాంగణంలో బుధవారం సర్పం హల్చల్ చేసింది. ఎగువనుంచి కృష్ణానదిలో వరద ఉదృతి ఎక్కువ అవడంతో నీటివెంట ఈ నాగుపాము వచ్చిందిని అక్కడున్న భక్తులు చెప్పుతున్నారు. దీంతో అక్కడున్న భక్తులు, స్వాములు, స్థానికులు భయాందోళనకు గురిఅయ్యారు. కొద్దిసేపటికి తర్వాతా ఆ నాగుపాము అక్కడి నుంచి వెల్లిపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు.

సంబంధిత పోస్ట్