నంద్యాల పట్టణంలోని ప్రతాప్ టాకీస్ ప్రాంతంలో పట్టపగలు అందరూ చూస్తుండగా బీరు బాటిల్ త
ో యువకుడి పై హత్యాయత్నం చేసిన సంఘటన బుధవారం సాయంత్రం చోటుచేసుకుంది. వివరాల మేరకు ఇద్దరు యువకులు మద్యం సేవించి ఘర్షణ పడ్డారు. మధ్యo మత్తులో బ
ీర్ బబాటిల్తో గొంతుపై పొడిచి హత్యాయత్నానికి పాల్పడ్డారు. వెంటనే ఆటోలో పరారయ్యారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని వివరాలు సేకరిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.