భారతదేశ సంస్కృతులు కాపాడుకోవాలి

51చూసినవారు
భారతదేశ సంస్కృతి పద్ధతులను కాపాడడానికి 1000 రోజుల పాదయాత్ర చేస్తున్న పండిట్ లోకేష్ యువకుడిని డాక్టర్ చింతల మోహన్ రావు బుధవారం నంద్యాలలో కలిశారు. రాజకీయంగా కొందరు సంప్రదాయాలకు విఘాతం కలిగిస్తూ చేస్తున్న ప్రయత్నాలను ఈ యువకుడు అందరూ కలిసి మెలసి ఉంటేనే సుఖం అనేదానికి నిదర్శనంగా ఈ పాదయాత్ర చేస్తున్నట్లు తెలిపారు. భారతదేశ సంస్కృతులు కాపాడుకుంటేనే మన దేశానికి గౌరవం ఉంటుందన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్