జగన్ ప్రభుత్వంలో ప్రజల ఆస్తులకు రక్షణ కరువు

557చూసినవారు
ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ -2022 (ఆంధ్రప్రదేశ్ భూ యాజమాన్య హక్కు చట్టం )తో ప్రజల ఆస్తులకు జగన్ ప్రభుత్వంలో రక్షణ కరువైందని, ఈ చట్టాన్ని వెంటనే రద్దు చేయాలని నంద్యాల టీడీపీ లోక్ సభ అభ్యర్థి బైరెడ్డి శబరి డిమాండ్ చేశారు. మంగళవారం నంద్యాల జిల్లా కలెక్టర్ కె. శ్రీనివాసులుకు ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ -2022 ను రద్దు చేయాలని కోరుతూ నంద్యాల టీడీపీ ఎంపీ అభ్యర్థి బైరెడ్డి శబరి వినతి పత్రం అందజేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్