ముస్లీంలను మోసగించిన జగన్ ప్రభుత్వాన్ని తరిమికొట్టాలి

1544చూసినవారు
టీడీపీ హయాంలోనే ముస్లీంలకు న్యాయం జరిగిందని, ముస్లీంలను మోసగించిన జగన్ ప్రభుత్వాన్ని తరిమికొట్టాలని నారా భువనేశ్వరి పిలుపునిచ్చారు. నిజం గెలవాలి యాత్రలో భాగంగా శనివారం ఆమె నంద్యాలలో పర్యటించారు. వారు మాట్లాడుతూ నంద్యాల అంటే నాకు గుర్తుకొచ్చేది షేక్ అబ్దుల్ సలాం కుటుంబమని, వైసీపీ వాళ్ల వేధింపులు తాళలేక కుటుంబం అంతా ఆత్మహత్య చేసు కుందన్నారు. వైసీపీ నేతల వేధింపులు తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుందన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్