నీట్ విద్యార్థులకు న్యాయం చేయాలి

55చూసినవారు
నీట్ విద్యార్థులకు న్యాయం చేయాలి
నీట్ పరీక్ష 2024 ఫలితాలు నీట్ పరీక్ష నిర్వహణపై విద్యార్థులు తల్లిదండ్రులు నుండి అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నందున నీట్ పరీక్ష నిర్వహణ తీరుపై సమగ్ర విచారణ నిర్వహించి విద్యార్థులందరికీ న్యాయం చేయాలని భారత ప్రజాతంత్ర యువజన సమాఖ్య పట్టణ అధ్యక్ష కార్యదర్శులు వంశీ , శివ ఎస్ఎఫ్ఐ నాయకులు రఫీ డిమాండ్ చేశారు. నంద్యాల ఎమ్మార్వో ఆఫీస్ వద్ద శుక్రవారం నిరసన కార్యక్రమం అనంతరం ఎమ్మార్వోకి వినతి పత్రం అందజేశారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్