ప్రజా వినతులకు సత్వర పరిష్కారం చూపండి: కలెక్టర్

63చూసినవారు
ప్రజా వినతులకు సత్వర పరిష్కారం చూపండి: కలెక్టర్
ప్రజా సమస్యల పరిష్కార కార్యక్రమం ద్వారా స్వీకరించిన ప్రజా వినతులను క్షుణ్ణంగా పరిశీలించి సత్వరమే పరిష్కరించాలని నంద్యాల జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి జిల్లా అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ లోని సెంటినరీ హాలులో పబ్లిక్ గ్రీవెన్స్ రిడ్రసెల్ సిస్టం - (పిజిఆర్ఎస్) కార్యక్రమంలో పాల్గొని జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ప్రజల నుండి అర్జీలను స్వీకరించారు.

సంబంధిత పోస్ట్