ప్రజల ఆస్తిపై జగన్ పెత్తనం ఏంటి

1055చూసినవారు
జగన్ పాలనపై ప్రభుత్వ ఉద్యోగుల్లోనూ పెద్దఎత్తున వ్యతిరేకత వచ్చిందని నంద్యాల పార్లమెంటు బీజేపీ కో ఆర్డినేటర్ అభిరుచి మధు బుధవారం పేర్కొన్నారు. పదేళ్లలో దేశం ఎంతో అభివృద్ధి చెందిందని అన్నారు అనకా పల్లి, రాజమండ్రి మోదీ పర్యటనలో ప్రజల నుంచి విశేష స్పందన వచ్చిందన్నారు. జగన్ కు భయం పట్టుకుందన్నారు. ఉద్యోగులు కూడా ఈ అవినీతి ప్రభుత్వం మీద అసంతృప్తితో ఉన్నారని, ప్రజల ఆస్తిపై జగన్ పెత్తనం ఏంటి అన్నారు.

సంబంధిత పోస్ట్