శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే చర్యలు తీసుకుంటాం

1537చూసినవారు
శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే చర్యలు తీసుకుంటాం
శాంతియుతంగా ఎన్నికలు నిర్వహించేందుకు ప్రతిఒక్కరూ సహకరించాలని ఓర్వకల్లు మండల ఎస్సై రాజా రెడ్డి కోరారు. మండలంలోని హుసేనాపురం, గుట్టపాడు తదితర గ్రామాలలో ఎస్సై, పోలీసు బలగాలు సోమవారం కవాతు నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ గ్రామాలలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ప్రత్యేక నిఘా ఉంచామని తెలిపారు. ఎవరైనా శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్