మండల వ్యాప్తంగా తొలిరోజు 93% పింఛన్ల పంపిణీ

50చూసినవారు
మండల వ్యాప్తంగా తొలిరోజు 93% పింఛన్ల పంపిణీ
గడివేముల మండలం వ్యాప్తంగా సోమవారం నాడు సామాజిక పింఛన్ల పంపిణీ పండగ వాతావరణంలో అధికారులు నాయకుల సమక్షంలో జరిగింది. గడివేములలో మండల కన్వీనర్ దేశం సత్యనారాయణరెడ్డి ఆధ్వర్యంలో పింఛన్ల పంపిణీ అట్టహాసంగా జరిగింది. మండల వ్యాప్తంగా తొలి రోజు పూర్తి అయ్యేసరికి 93% పింఛన్లను పంపిణీ చేసినట్లు అధికారులు తెలిపారు. పెంచిన పింఛన్ 4000 రూపాయలు ఇవ్వడంతో పింఛన్దారుల ముఖాల్లో చిరునవ్వులు సంతోషం వేళ్ళు విరిషాయి.

సంబంధిత పోస్ట్