కల్లూరు:'ఆలయ కమిటీని సన్మానించిన ఎమ్మెల్యే కాటసాని

79చూసినవారు
కల్లూరు:'ఆలయ కమిటీని సన్మానించిన ఎమ్మెల్యే కాటసాని
కల్లూరు మండలం పందిపాడులోని శ్రీశ్రీ సీతారామాలయం నూతన పాలకమండలిని పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి శుక్రవారం ఘనంగా సన్మానించారు. అంతకు ముందు ఆలయంలో స్వామివారికి ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అభివృద్ధికి నూతన పాలకమండలి కృషి చేయాలన్నారు. సింగిల్ విండో అధ్యక్షుడు శివ శంకర్ రెడ్డి, కార్పొరేటర్లు నారాయణరెడ్డి, సుదర్శన్ రెడ్డి, లక్ష్మీకాంత్, వైసీపీ నాయకుడు సత్యం రెడ్డి పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్