పాణ్యo సర్వ సభ్య సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్యే గౌరు చరిత

53చూసినవారు
పాణ్యo ఎంపీడీవో ఆధ్వర్యంలో మండల పరిషత్ సర్వసభ్య సమావేశం నిర్వహించారు. నూతనంగా ఎమ్మెల్యే గౌరు చరిత రెడ్డి గెలుపొందిన తరువాత మొట్టమొదటి సారిగా సర్వసభ్య సమావేశానికి హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో సంబధిత అధికారులు, సర్పంచ్ లు, ఎంపీటీసీలు, జడ్పీటీసీ సభ్యులు ఎమ్మెల్యే గౌరు చరిత రెడ్డిని పుష్ప గుచ్చాలు, శాలువాలతో స్వాగతం పలుకుతూ శుభాకాంక్షలు తెలిపారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్