పాణ్యం: తైక్వాండో క్రీడాకారులను అభినందించిన ఎమ్మెల్యే

84చూసినవారు
పాణ్యం: తైక్వాండో క్రీడాకారులను అభినందించిన ఎమ్మెల్యే
రాష్ట్రస్థాయిలో మెడల్స్, సర్టిఫికెట్లు సాధించిన తైక్వాండో క్రీడాకారులను పాణ్యంలో ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి గురువారం అభినందించారు. తిరుపతి నిర్వహించిన రాష్ట్రస్థాయి ఎసీఎఫ్ స్కూల్ గేమ్స్ అండర్-17 బాలుర, బాలికల తైక్వాండో కోచ్ షబ్బీర్ హుశేన్ ఆధ్వర్యంలో శిక్షణ పొందిన క్రీడాకారులు ముగ్గురు బ్రౌంజ్ మెడల్స్ సాధించారు. వారికి ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి మెడల్స్, సర్టిఫికెట్స్ ప్రదానం చేసి అభినందించారు.

సంబంధిత పోస్ట్