పాణ్యం: అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే గౌరు భూమిపూజ

65చూసినవారు
పాణ్యం: అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే గౌరు భూమిపూజ
పాణ్యం నియోజకవర్గం గడివేముల మండలంలో పల్లె పండుగ-పంచాయతీ వారోత్సవాల్లో ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి పాల్గొన్నారు. మంగళవారం ఆమె మాట్లాడారు. గడివేముల మండల కేంద్రంలో అభివృద్ధికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. అనంతరం గ్రామంలో సీసీరోడ్లకు భూమిపూజ కార్యక్రమం నిర్వహించారు. రైతులకు ప్రభుత్వం అందించే సబ్సిడీ విత్తనాల పంపిణీ చేశారు. కూటమి పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్