పాణ్యం: ప్రజల రక్షణలో పోలీసు సేవలు కీలకం: ఎమ్మెల్యే

64చూసినవారు
పాణ్యం: ప్రజల రక్షణలో పోలీసు సేవలు కీలకం: ఎమ్మెల్యే
ప్రజల రక్షణలో పోలీసు సేవలు కీలకమని పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరిత రెడ్డి అన్నారు. సోమవారం పోలీసు అమరవీరుల దినోత్సవం సందర్భంగా కర్నూలు ఏపీఎస్పీ 2వ బెటాలియన్ లో అమరవీరులకు ఎమ్మెల్యే గౌరు చరిత రెడ్డి నివాళులర్పించారు. అనంతరం వారు మాట్లాడారు. సమాజంలో శాంతి భద్రతలను కాపాడడమే లక్ష్యంగా పోలీసులు విధులు నిర్వహిస్తారన్నారు. పోలీసుల సేవలను వారు ఈ సందర్బంగా స్మరించుకుంటూ వారి సేవలను కొనియాడారు.

సంబంధిత పోస్ట్