పాణ్యం: విద్యుదాఘాతంతో వైఎస్సార్సీపీ కార్యకర్త మృతి

64చూసినవారు
పాణ్యం: విద్యుదాఘాతంతో వైఎస్సార్సీపీ కార్యకర్త మృతి
ఓర్వకల్లు మండలంలోని నన్నూరు గ్రామంలో విద్యుదాఘాతంతో వైఎస్సార్సీపీ కార్యకర్త మృతి చెందాడు. సోమవారం గ్రామంలోని బంగ్లా ప్రాంతంలో నివాసముంటున్న కురువ జయరాముడు (55) తన ఇంటి వద్ద మంచినీళ్ల మోటార్ వేయడం కోసం స్విచ్ ఆన్ చేయగా ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్కు గురై అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుని భార్య గత కొంతకాలం క్రితం అనారోగ్యంతో మృతి చెందింది. తల్లిదండ్రుల మృతితో ఇద్దరు పిల్లలు అనాథలు అయ్యారు.

సంబంధిత పోస్ట్