వరి పంటకు నిప్పు పెట్టిన నిప్పు పెట్టిన దుండగులు

565చూసినవారు
గడివేముల మండలం లోని తిరుపాడు గ్రామానికి చెందిన చింతకాయల గిరిబాబు వరి పంటను గుర్తు తెలియని వ్యక్తులు బుధవారం నిప్పు పెట్టారు. బాధిత రైతు గిరి బాబు మాట్లాడుతూ చేతికి రావాల్సిన వరి సుమారు 40 బస్తాల మేరకు ఆస్తి నష్టం జరిగిందని తెలిపారు. ఉన్నత అధికారులు వెంటనే స్పందించి ప్రభుత్వం నుంచి నష్టపరిహారం అందేలా చూడాలని కోరారు.

సంబంధిత పోస్ట్