రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి గాయాలు

66చూసినవారు
రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి గాయాలు
పాణ్యం మండల పరిధిలోని గోనవరం వద్ద భూపనపాడు రస్తాలో ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి గాయాలైనట్లు స్థానికులు తెలిపారు. వారి తెలిపిన వివరాల ప్రకారం గోనవరం నుంచి భూపనపాడు రోడ్డు వైపు వెళ్తున్న ఓ కారును మరో వాహనం ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగిందన్నారు. రోడ్డు ప్రమాదంలో గాయపడిన క్షతగాత్రులను స్థానికులు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్