జనసేన పార్టీలో చేరిన 20వ వార్డుకు చెందిన మహిళలు

67చూసినవారు
జనసేన పార్టీలో చేరిన 20వ వార్డుకు చెందిన మహిళలు
కల్లూరు అర్బన్ 20వ వార్డు కు చెందిన మహిళలు ఆ వార్డు ఇన్చార్జ్ బోయ ప్రవీణ్ కుమార్ ఆధ్వర్యంలో జనసేన పార్టీ సిద్ధాంతాలు పవన్ కళ్యాణ్ ఆశయాలు నచ్చి జనసేన పార్టీ లో చేరారు. వారికి ఆదివారం జనసేన పార్టీ కార్యాలయంలో ఉమ్మడి కర్నూలు జిల్లా కోఆర్డినేటర్ చింతా సురేష్ బాబు పార్టీ కండువా కప్పి స్వాగతం పలికారు. వారు మాట్లాడుతూ మహిళలు యువకులు అందరూ కలిసి పనిచేసి ఉమ్మడి అభ్యర్థి గౌరు చరితారెడ్డి గెలుపుకి కృషి చేయాలని పిలుపునిచ్చారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్