అధిక వర్షాలకు నష్టపోయిన రైతులను ఆదుకోవాలి

65చూసినవారు
అధిక వర్షాలకు నష్టపోయిన రైతులను ఆదుకోవాలి
అధిక వర్షాలకు పంటలు దెబ్బతిని నష్టపోయిన రైతులను ఆదుకోవాలని పత్తికొండలో ఏపీ రైతు సంఘం రాష్ట్ర నాయకులు రామచంద్రయ్య, రాష్ట్ర కార్యదర్శి జగన్నాథం, సీపీఐ జిల్లా కార్యదర్శి గిడ్డయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలకు దెబ్బతిన్న రైతుల టామాటా పంటను మంగళవారం వారు పరిశీలించి, మాట్లాడారు. అధిక వర్షాలకు వందలాది హెక్టార్లలో పంటలు నీట మునిగి రైతులు తీవ్రంగా నష్టపోయాన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్