శివ పార్వతుల ఉత్సవ విగ్రహ మూర్తుల ఊరేగింపు

62చూసినవారు
మహాశివరాత్రి ఉత్సవాలలో భాగంగా పత్తికొండ పట్టణంలో శ్రీ రామలింగేశ్వర స్వామి దేవాలయ ఉత్సవ విగ్రహ మూర్తుల ఊరేగింపును శనివారం 6 గంటలకు ప్రారంభించారు. మహాశివరాత్రి ఉత్సవాల్లో శివపార్వతుల ఉత్సవ విగ్రహ మూర్తులను ఊరేగించడం తరతరాల నుంచి వస్తున్న ఆనవాయితీ. ఉత్సవ విగ్రహ మూర్తులకు పత్తికొండ ప్రధాన రహదారిలో గల ప్రతి ఇంట వద్ద టెంకాయలు పూలు పళ్ళు అగర్బత్తీలు సమర్పించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్