శ్రీశైలానికి పోటెత్తిన భక్తజనం

62చూసినవారు
శ్రీశైల క్షేత్రంలో ఆదివారం భక్తుల సంఖ్య పెరిగింది. భక్తులతో శ్రీశైలం వీధులన్నీ కిటకిటలాడాయి. తెల్లవారుజామున మూడు గంటల నుండి పాతాళ గంగలో స్నానాలాచరించి స్వామి అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు క్యూలైన్లో వేచి ఉన్నారు. స్పర్శ దర్శనం, ఆర్జిత సేవలు, అభిషేకాలు నిలిపివేయడంతో శీఘ్ర, అతి శీఘ్ర, ఉచిత క్యూలైన్లలో వేచి ఉండి స్వామి అమ్మవారిని దర్శించుకుంటున్నారు.

సంబంధిత పోస్ట్