నాకు న్యాయం చేయడి - మా అత్తను కూడా కఠినంగా శిక్షించాలి

57చూసినవారు
భర్త శివలింగం దాడి చేయడంతో తీవ్రంగా గాయపడిన జ్యోతి నాకు న్యాయం చేయాలని, అలాగే నా భర్తతోపాటు మా అత్త లక్షమ్మను కూడా కఠినంగా శిక్షించాలని ఆమె కోరారు. ఆదివారం నంద్యాల జిల్లా కొత్తపల్లి మండల పరిధిలోని బండినాయినిపాలెం గ్రామంలోని ఇంటివద్ద విలేకరులతో మాట్లాడారు శివలింగం, నేను ప్రేమించి పెద్దల సమక్షంలో పెళ్లి చేసుకున్నాము. మా అత్త అదనపు కట్నం కోసం వేధించేది. పోలీసులు చర్యలు తీసుకొని తనకు న్యాయం చేయాలన్నారు.

సంబంధిత పోస్ట్