ఎవరైనా క్రికెట్ బెట్టింగ్లకు పాల్పడితే కఠిన చర్యలు -ఎస్సై

1561చూసినవారు
ఎవరైనా క్రికెట్ బెట్టింగ్లకు పాల్పడితే కఠిన చర్యలు -ఎస్సై
వెలుగోడు మండలంలో ఎవరైనా క్రికెట్ బెట్టింగులకు పాల్పడితే వారి మీద కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని వెలుగోడు ఎస్సై భూపాలుడు హెచ్చరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ శనివారం నుండి ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్లు స్టార్ట్ అవడం జరిగింది. ఎవరు కూడా క్రికెట్ బెట్టింగ్లకు అలవాటు పడి వారి జీవితం నాశనం చేసుకోవద్దని పేర్కొన్నారు. ఎవరైనా అ సాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్