స్వామివారి నిత్యాన్నదానంకు రూ. 25, 000 విరాళం

83చూసినవారు
స్వామివారి నిత్యాన్నదానంకు రూ. 25, 000 విరాళం
మహానంది పుణ్యక్షేత్రంలో అమలవుతున్న మహానందీశ్వర స్వామివారి నిత్యాన్నదాన పథకానికి భక్తులు విరాళం అందజేశారు. గురువారం హైదరాబాద్ కు చెందిన మహానంది గారి మధుసూదన్ రెడ్డి నిత్య అన్నదానంకు రూ. 25, 000 విరాళంగా అన్నదాన గుమస్తా రామ శివకు అందజేశారు. దాతలను దేవస్థానం అధికారులు అభినందించి, అన్నదాన బాండు, తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో అధికారులు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్