లడ్డూ వివాదం.. 3 గంటలకు జగన్ ప్రెస్‌మీట్

53చూసినవారు
లడ్డూ వివాదం.. 3 గంటలకు జగన్ ప్రెస్‌మీట్
తిరుమల లడ్డూ వివాదం ఏపీలో రాజకీయ దుమారం రేపుతోంది. దీనిపై సీఎం చంద్రబాబు చేసిన ఆరోపణలపై వైసీపీ అధినేత జగన్ నేరుగా రంగంలోకి దిగనున్నారు. శుక్రవారం మధ్యాహ్నం 3 గంటలకు జగన్ మీడియా సమావేశం నిర్వహించనున్నారు. లడ్డూ వివాదం మాట్లాడనున్నారు.

సంబంధిత పోస్ట్