ఏపీకి లలితా జ్యువెలరీ రూ.కోటి విరాళం

74చూసినవారు
ఏపీకి లలితా జ్యువెలరీ రూ.కోటి విరాళం
లలితా జ్యువెలరీ అధినేత కిరణ్ కుమార్ ఏపీ వరద బాధితుల సహాయార్థం రూ.కోటి విరాళం ఇచ్చారు. సోమవారం సీయం చంద్రబాబును స్వయంగా కలిసి చెక్కు అందజేశారు. ఈ మేరకు కిరణ్ కుమార్‌ను సీఎం చంద్రబాబు అభినందించారు.
Job Suitcase

Jobs near you