నేడు జనసేనలో చేరనున్న నేతలు

56చూసినవారు
నేడు జనసేనలో చేరనున్న నేతలు
AP: వైసీపీకి రాజీనామా చేసిన కీలక నేతలు నేడు జనసేన పార్టీలో చేరనున్నారు. వీరంతా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ సమక్షంలో జనసేన తీర్ధం పుచ్చుకోనున్నారు. గురువారం మధ్యాహ్నం ఇటీవల బాలినేని, సామినేని, కిలారి రోశయ్య జనసేన పార్టీలో చేరనున్నారు. దీంతో రాష్ట్రంలో మరోసారి రాజకీయ వలసలు షురూ అయ్యాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్