నీటమునిగిన వేలాది ఇళ్లు (VIDEO)

81చూసినవారు
రెండ్రోజులుగా కురుస్తున్న వర్షాలతో చెన్నై నగరం అతలాకుతలమైంది. వేలచేరిలో వేలాది ఇళ్లు నీటమునిగాయి. 11 సబ్-వేలు మూసివేయడమే కాకుండా చెన్నైలో సాయంత్రం వరకు మెట్రో రైలు తాత్కాలికంగా రద్దుచేశారు. తమిళనాడు రాష్ట్రవ్యాప్తంగా స్టాలిన్ ప్రభుత్వం 980 పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేసింది. 16 వేల మంది వలంటీర్లను నియమించింది.

సంబంధిత పోస్ట్