ఏపీలో అసెంబ్లీ ఎన్నికల పోరు రసవత్తరంగా సాగుతోంది. మే 13న ఎన్నికలు జరగనున్నాయి. అయితే ఏపీలో పిఠాపురం నియోజకవర్గంలోని ఓటర్లు తమ తీర్పును ఓటింగ్కు ముందే చెప్తున్నారు. అయితే పిఠాపురం రసవత్తర పోరులో నెగ్గేదెవరనే దానిపై Lokal యాప్ ఎక్స్ క్లూజివ్ గా ఓటర్లను అడిగి తెలుసుకుంటోంది. పిఠాపురం ఓటర్ల అభిప్రాయాన్ని పైవీడియోలో చూసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో తెలియచేయండి. SHARE IT