రైలు పట్టాలపై నిలిచిన లారీ (వీడియో)

55చూసినవారు
విజయనగరం జిల్లా గణపతినగరం మండలం పురిటిపెంటలో రైల్వే గ్రీన్ ఫీల్డ్ పనులు జరుగుతున్న క్రమంలో అటుగా వెళ్తున్న లారీ అధిక లోడ్ కారణంగా కుంగి అక్కడే ఆగిపోయింది. పట్టాలపై లారీ నిలిచిపోవడంతో రాయ్‌గడ్ వైపు వెళ్లాల్సిన రైళ్లన్నీ నిలిచిపోయాయి. సమాచారం అందుకున్న రైల్వే అధికారులు, గ్రీన్ ఫీల్డ్ హైవే కాంట్రాక్టర్లు సమస్యను పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటున్నారు.

సంబంధిత పోస్ట్