చిత్తూరులో మేయర్ వర్సెస్ ట్రాఫిక్ సీఐ (వీడియో)

72చూసినవారు
గాంధీ జయంతి సందర్భంగా బుధవారం చిత్తూరు మేయర్ అముద పట్టణంలో ఉన్న గాంధీ విగ్రహానికి పూల మాల వేసేందుకు వచ్చారు. అయితే ఆమె వాహనం రోడ్డుపై ఉండటంతో పక్కన పార్క్ చేసుకోవాలని మేయర్ డ్రైవర్‌కు ట్రాఫిక్ సీఐ సూచించారు. ఈ క్రమంలో మేయర్ అముద, ట్రాఫిక్ సీఐ మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.

సంబంధిత పోస్ట్