2BHK కేటాయింపు.. మూసీ బాధితుల హర్షం (వీడియో)

60చూసినవారు
హైదరాబాద్ ఎల్బీనగర్ కొత్తపేట భవానీ నగర్ లోని మూసీ పరీవాహకంలో నివసిస్తున్న 11 కుటుంబాలకు వనస్థలీపురం 2BHK ఇళ్లను కేటాయించారు. దీంతో ఇంటి నుంచి సామానుతో సహా అందులోకి షిఫ్ట్ అయ్యారు. మల్కాజిగిరి ఆర్డీవో శ్యాంప్రకాశ్ వారికి ఇంటిని కేటాయిస్తున్నట్లు పట్టాలు అందించారు. బాధితులు మాట్లాడుతూ.. ఇన్ని రోజులు మురికివాడల్లో ఇబ్బందులు పడ్డామని, తమకు 2BHK కేటాయించినందుకు సీఎంకు రుణపడి ఉంటామని అన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్