PM-AJAY: ఉచితంగానే మహిళల అకౌంట్లోకి రూ.50 వేలు

81చూసినవారు
PM-AJAY: ఉచితంగానే మహిళల అకౌంట్లోకి రూ.50 వేలు
కేంద్ర ప్రభుత్వం ఎన్నో సంక్షేమ పథకాలను ప్రవేశపెడుతోంది. దీనిలో భాగంగానే మహిళా సాధికరతే లక్ష్యంగా పీఎం అజయ్ అనే పథకాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది. 2021-22 సంవత్సరంలో వెనుకబడిన వర్గాల మహిళలకు సహాయం చేయాలనే ఉద్దేశ్యంతో ఈ పథకాన్ని తీసుకొచ్చారు. ఈ పథకం ద్వారా మహిళలకు రూ.50 వేలు నగదును సబ్సిడీ రూపంలో అందించనుంది. అంటే రూ.1 లక్ష వరకు రుణం తీసుకుంటే దీనిలో మీరు కేవలం రూ.50 వేలు మాత్రమే చెల్లించాలి.

సంబంధిత పోస్ట్