అజ్ఞాతంలో మంత్రి జయరాం..?

557చూసినవారు
అజ్ఞాతంలో మంత్రి జయరాం..?
ఏపీ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ పొలిటికల్ హీట్ మరింత పెరుగుతుంది. వైసీపీ సీనియర్ నేత, మంత్రి గుమ్మనూరు జయరాం అజ్ఞాతంలోకి వెళ్లిపోయారని తెలుస్తోంది. వైసీపీ కీలక నేతలు ఫోన్ చేసినా ఆయన అందుబాటులో లేరని వార్తలు వినిపిస్తున్నాయి. ఆలూరు సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న మంత్రి జయరాంను కర్నూలు అభ్యర్థిగా వైసీపీ అధిష్టానం ప్రకటించింది.

సంబంధిత పోస్ట్