ఢిల్లీకి బయల్దేరిన మంత్రి నారా లోకేష్

53చూసినవారు
ఢిల్లీకి బయల్దేరిన మంత్రి నారా లోకేష్
మంత్రి నారా లోకేష్ ఢిల్లీకి బయలుదేరారు. బుధవారం సాయంత్రం ఎన్డీయే ముఖ్యనేతలతో లోకేష్ సమావేశం కానున్నారు. పలు రాజకీయ అంశాలపై వారితో చర్చించనున్నారు. అలాగే కేంద్రం నుంచి ఏపీకి రావాల్సిన నిధులపై కూడా ఆయన చర్చించనున్నట్లు సమాచారం.

సంబంధిత పోస్ట్