మంత్రి నారా లోకేష్ సంచలన నిర్ణయం

78చూసినవారు
మంత్రి నారా లోకేష్ సంచలన నిర్ణయం
మంత్రి నారా లోకేష్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. విద్యాదీవెన, వసతి దీవెన కింద రూ.3,480 కోట్లు బకాయిలు ఉండటంతో డబ్బులు చెల్లించి సర్టిఫికెట్లు తీసుకెళ్లాలని కాలేజీల యాజమాన్యం విద్యార్థులకు సూచించినట్లు పేర్కొన్నారు. అలాగే పాఠశాల చిన్నారులకు సరఫరా చేస్తున్న గుడ్లు, చిక్కీల కాంట్రాక్టర్లకు త్వరలోనే బకాయిలు చెల్లిస్తామని హామీ ఇచ్చారు.

సంబంధిత పోస్ట్